ముఖ్య సమాచారం
-
ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్లైన్ సంప్రదింపులు
-
పాకిస్థాన్ అణ్వాయుధాలను ఉంచే స్థలంపై సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్స్.. మాకైతే తెలియదు: ఎయిర్ చీఫ్ మార్షల్
-
ఏపీలో లింగమార్పిడి చేసుకున్న వారికీ రేషన్ కార్డులు: మంత్రి నాదెండ్ల
-
స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు..ఒక్కరోజులోనే 16 లక్షల కోట్ల లాభం.
-
పాకిస్థాన్లో భారీ భూకంపం..
-
నేడు ఈడీ విచారణకు మహేశ్ బాబు..!
-
టిబెట్లో భారీ భూకంపం.
-
రాబోయే రెండు మూడు రోజుల తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు
-
ఆర్మీ కమాండర్లకు పూర్తి అధికారాన్ని ఇచ్చిన DGMO
అవనిగడ్డలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులు మృతి..మరో ఇద్దరికి గాయాలు
Updated on: 2025-04-25 08:41:00

మోపిదేవి మండలం వార్పు రోడ్డులో ప్రమాదం.... లారీను ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి. మృతులు బంతుల సుధాకర్ (18),యాసా బాల భాస్కర్ (20)గా గుర్తింపు. ప్రమాదంలో అదుపు తప్పిన మరో బైక్ ఇద్దరికి గాయాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు