ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ఈతకు వెళ్లి బాలుడి మృతి
Updated on: 2023-04-20 12:09:00
ఈత కు వెళ్లిన ఏడేళ్ల వయస్సున్న పునీత్ మృత్యువాత పడ్డారు. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది . భైరవానితిప్ప ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా మాగాణికి నీళ్లు వదిలారు . పునీత్ కాలువలో ఈతకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. బాలుడికి ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు . శవాన్ని వెలికి తీసి తల్లిదండ్రులకు అప్పగించారు. బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.