ముఖ్య సమాచారం
-
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో రాష్ట్రమంతా తెలుసు: షర్మిల
-
ఇంతమంది వస్తారని ఊహించలేదు: తొక్కిసలాట ఘటనపై సీఎం సిద్ధరామయ్య
-
బెంగళూరు తొక్కిసలాట ఘటన హృదయవిదారకం: ప్రధాని మోదీ
-
డిప్యూటీ సీఎం రాజీనామా చేస్తారా?
-
RCB విక్టరీ పరేడ్.. తొక్కిసలాట ఇలా జరిగింది!
-
చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య
-
ఏపీకి భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్
-
ఏపీలో ఉపాధి హామీ శ్రామికులకు శుభవార్త రెండ్రోజుల్లో మీ అకౌంట్లోకి డబ్బులు!
-
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత
-
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. ఒకరి మృతి
పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్నాడు.. ఆయనే స్ఫూర్తి: చంద్రబాబు
Updated on: 2025-05-27 16:18:00

AP: వైసీపీ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని, పాలనంటే హత్యా రాజకీయాలు, కక్షసాధింపులుగా గత ప్రభుత్వం మార్చేసిందని TDP అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం కడపలో ‘మహానాడు'లో ఆయన మాట్లాడుతూ.. "మన పసుపు సింహం, కార్యకర్త చంద్రయ్యను పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఆయనే మనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తే పార్టీని నడిపిస్తుంది. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా." అని అన్నారు.