ముఖ్య సమాచారం
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
-
ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించేది లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
-
ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండెతుండి బద్దలైందా..?
-
కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు
బంగాళాఖాతంలో ఉపరతల ఆవర్తనం .. నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు
Updated on: 2025-06-15 08:41:00

ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.