ముఖ్య సమాచారం
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
Updated on: 2025-06-15 09:46:00

టెహ్రాన్లో ఒక నివాస భవనంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేయడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 29 మంది చిన్నారులతో సహా కనీసం 60 మంది మరణించినట్టు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తొలి రెండు రోజుల్లో మొత్తం 78 మంది మరణించినట్టు సమాచారం. దాడుల తీవ్రతకు కుప్పకూలిన భవనాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకుముందు, ఉత్తర ఇజ్రాయెల్లోని ఒక ఇంటి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు మరణించగా, పది మంది గాయపడ్డారు.