ముఖ్య సమాచారం
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
Updated on: 2025-06-15 18:11:00

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఘర్షణల కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగనున్నట్లు నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు నష్టం నుంచి రక్షించుకునేందుకు బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల పసిడి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు ఆర్థిక భారంగా మారే అవకాశముంది.