ముఖ్య సమాచారం
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
కరోనాతో 10 మంది మృతి
Updated on: 2025-06-15 16:01:00

దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కరోనాతో 10మంది మృతి చెందారు. కేరళలో ఐదుగురు, ఢిల్లీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.