ముఖ్య సమాచారం
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
-
ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించేది లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
-
ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండెతుండి బద్దలైందా..?
-
కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు
వీరజవాన్ కుటుంబానికి పవన్ రూ.25 లక్షలు ఆర్ధిక సాయం అందజేత
Updated on: 2025-06-15 08:46:00

ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన మేరకు పవన్ కల్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ.25 లక్షలు అందజేశారు.ప్రభుత్వ హామీ మేరకు అధికారులు ఇప్పటికే రూ.50 లక్షలు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమిని మురళీనాయక్ కుటుంబానికి అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జనసేన నాయకులు పాల్గొన్నారు.