ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
అంతుచిక్కని హృదయ వేదన
Updated on: 2025-07-03 09:17:00
బెంగళూరు (గ్రామీణం) : హాసనతో పాటు ఆయా జిల్లాల్లో చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మరణించిన యువత, మధ్యవయసు వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యుల సమితి భేటీ అయ్యే ప్రక్రియను ప్రారంభమయ్యింది.
జయదేవ ఆసుపత్రి వైద్యాధికారి నేతృత్వంలోని 12 మంది వైద్యులు ఆయా గ్రామాలకు వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పొగ తాగడం, మద్యం అలవాటు, ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తినడం, కొవ్వు ఎక్కువగా ఉండడంతోనే ఎక్కువ మరణాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తు, బాధితుల వైద్య నివేదికల ఆధారంగా అంచనాకు వచ్చారు. కొవిడ్ సమయంలో వేసుకున్న టీకాతో మరణాలు సంభవించాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఏమీ లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయాన్ని ఆరోగ్య శాఖ అధికారి గౌరవ్ గుప్త స్పష్టం చేశారు. బెంగళూరు రూరల్ ప్రాంతంలో గత వారం రోజులుగా గుండెపోటుతో యువకులు, మధ్య వయసు వారు పదుల సంఖ్యలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే