ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
ఒత్తిడి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం; దాని ముఖ్య లక్షణాలేవో చెప్పిన డాక్టర్
Updated on: 2025-07-24 08:11:00
ఒత్తిడి వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని దిల్లీకి చెందిన వైద్యుడు తరంగ్ కృష్ణ ఒక పాడ్కాస్ట్లో అన్నారు. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, అమ్మాయిల్లో క్రమరహిత రుతుక్రమం, పురుషుల జుట్టులో చుండ్రు సమస్య, తరచుగా కడుపు నొప్పి, కాళ్లలో నొప్పి, భయము మొదలైనవి ఒత్తిడి ముఖ్య లక్షణాలని ఆయన చెప్పారు. వీటిని దరిచేరనీయకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.