ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
అవి చెల్లిస్తేనే... ఇకపైన రిజిస్ట్రేషన్
Updated on: 2025-08-24 07:33:00
జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు
మచిలీపట్నం: నీటి తీరువా బకాయిలను చెల్లిస్తేనే పొలాలకు రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను గురువారం ఆదేశించారు.ఎన్నో సంవత్సరాల నుండి నీటి తీరువా బకాయిలు చెల్లించకపోవడం రూ.26.93 కోట్లు బకాయి పేరుకుపోయింది. జిల్లాకు చెందిన రైతులు తమ పొలాలను అమ్మినా, కొనుగోలు చేసినా నీటి తీరువా బకాయిలు లేకుండా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లాలో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశార