ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
ఉన్నత విద్యామండలికి వైస్ చైర్మన్ల నియామకం
Updated on: 2025-09-18 09:01:00
ఉన్నత విద్యామండలిలో రెండు వైస్ చైర్మన్ పోస్టులను ప్రభుత్వం భర్తీచేసింది. వైస్ చైర్మన్-1గా ఆచార్య ఎస్.విజయభాస్కరరావు, వైస్ చైర్మన్-2గా ఆచార్య రత్నశీలామణి నియమితులయ్యారు. విజయభాస్కరరావు శ్రీవెంకటేశ్వర వర్సిటీలో ఫిజిక్స్, రత్నశీలామణి ఆచార్య నాగార్జున వర్సిటీలో ఇంగ్లిష్ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు మూడేళ్లు వైస్ చైర్మన్ పదవిలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఉన్నతవిద్య కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీచేశారు. .