ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు
Updated on: 2025-10-30 09:26:00
తుఫాను తీరం దాటి వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గురువారం నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా తెరుచుకునేలా కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. పాఠశాల ప్రాంగణాల్లో చెట్లు పడిపోయినా, ఇతరత్రా అవాంతరాలుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జూనియర్ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా నేటి నుంచి పనిచేయనున్నాయి.