ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు
Updated on: 2025-10-31 08:38:00
సామాన్యులు. తులం బంగారం కొనుగోలు చేయాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఒకప్పుడు లక్ష రూపాయల లోపే ఉండేది. కానీ ఇప్పుడు లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే. అక్టోబర్ 31న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,470 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,340 ఉంది. కిలో వెండి ధర రూ.1,50,900లకు చేరుకుంది.