ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
బొబ్బిలిలో సిఎస్డి క్యాంటీన్ ఈసిహెచ్ఎస్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బొబ్బిలి మాజీ సైనికులు కోరారు
Updated on: 2026-01-09 15:42:00
రాష్ట్ర సైనిక సంక్షేమ అధికారి బ్రిగేడియర్ వెంకటరెడ్డి ను... మన్యం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం బొబ్బిలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు అధ్యక్షులు రేవళ్ళ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయనను మార్గమధ్యంలో బొబ్బిలి ఫ్లై ఓవర్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి . ఆయనకు పూల బొకేతో స్వాగతం పలికారు. అనంతరం బొబ్బిలి మాజీ సైనికుల సమస్యలను ఆయనకు తెలియజేశారు. ముఖ్యంగా బొబ్బిలిలో ఈసీహెచ్ఎస్ ఆసుపత్రి ఎంపానల్మేంట్ చేయాలని కోరారు. అలాగే సి ఎస్ డి క్యాంటీన్ కోసం వైజాగ్ వెళ్లవలసి వస్తుందని విజయనగరంలో ఆ సదుపాయం కల్పించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ వంతు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు మరడరామినాయుడు, ఉపాధ్యక్షులు రెడ్డి రామకృష్ణ, కార్యదర్శి ఎ గోవింద నాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, పి నాగేశ్వరరావు, భోగి ఈశ్వరరావు, జి వి ఎస్ బి రావు, కే శ్రీనివాసరావు, ఎన్ పాపారావు, ఎం లక్ష్మణరావు, తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు. ఇన్