ముఖ్య సమాచారం
-
డిజిటల్ అరెస్టులకు చెక్ పెట్టేలా....జిల్లాకో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
-
ఎమ్మెల్యే బేబీ నాయనకు ధన్యవాదాలు తెలిపిన బొబ్బిలి మాజీ సైనికులు
-
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ
-
కెవైసి, బ్యాంకింగ్ భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం*
-
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
-
మళ్లీ షాక్ ఇచ్చిన వెండి బంగారం... భారీగా పెరిగిన రేట్లు
-
:అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు
-
నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
-
రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. ఏప్రిల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన!
-
మాజీ సైనికుల సమస్యలను శాసనసభ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కరించాలి
మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
Updated on: 2026-02-13 13:20:00
*మాజీ సైనికులకు ఇళ్ల స్థలాల కేటాయింపు గురించి అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే బేబీనాయన ..* దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే సైనికులకు రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వం కొంత భూమిని కేటాయించడం జరిగేది.. కొన్ని అనివార్యకారణాలు వలన, తగినంత భూమి సదుపాయం లేనందున కేవలం ఇంటి స్థలం మాత్రమే కేటాయించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, మన *మాజీ సైనికులకు రాష్ట్ర ప్రభుత్వం 4-5 సెంట్ల ఇంటి స్థలాన్ని* కేటాయించే విధంగా చూడాలని గౌరవ శాసనసభ్యులు *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది..