ముఖ్య సమాచారం
-
శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం.
-
భారత్ దాడి.. 11 మంది పాక్ సైనికులు మృతి
-
వల్లభనేని వంశీకి బిగ్ రిలీఫ్.. అయినా బయటకు రావడం కష్టమే
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
జనగామ జిల్లాలో విషాదం నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Updated on: 2023-07-10 19:04:00

జనగామ జిల్లా నర్మేట్ట మండలంలో వెల్దండలో సర్కస్ ఆడేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య నందినిల కుటుంబం. నిన్న రాత్రి సర్కస్ పూర్తి చేసుకొని నేడు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా టిల్లు అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇంట్లోని నీటి తొట్టిలో పడి మృతి బ్రహ్మయ్య నందినిల ముగ్గురు సంతానంలో చిన్న కుమారుడు టిల్లు మృతి..