ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
జనగామ జిల్లాలో విషాదం నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి
Updated on: 2023-07-10 19:04:00
జనగామ జిల్లా నర్మేట్ట మండలంలో వెల్దండలో సర్కస్ ఆడేందుకు వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన బ్రహ్మయ్య నందినిల కుటుంబం. నిన్న రాత్రి సర్కస్ పూర్తి చేసుకొని నేడు తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తుండగా టిల్లు అనే రెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న ఇంట్లోని నీటి తొట్టిలో పడి మృతి బ్రహ్మయ్య నందినిల ముగ్గురు సంతానంలో చిన్న కుమారుడు టిల్లు మృతి..