ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం
Updated on: 2023-07-10 21:11:00
ములుగు మండలం మల్లంపల్లి సోషల్ వెల్ఫర్ స్కూల్ లో వివాదం మద్యం సేవిస్తున్నారనే నెపంతో విద్యార్థులను చితకబడిన పాఠశాల పీఈటి కార్తీక్ రాత్రి సమయాల్లో మద్యం సేవిస్తూ ఉన్న పీఈటి నీ గుర్తించిన విద్యార్థులను చితకబాదిన పిఈటి కార్తీక్ విద్యార్థులే మద్యం సేవిస్తున్నట్టు చిత్రీకరించి ఒప్పుకోవాల్సిందిగా పీఈటి చితకబాదాడని ఆరోపిస్తున్న బాధిత విధ్యార్థులు విద్య బుద్దులు నేర్పాల్సిన విద్యాలయంలో పిఈటి మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల ఆరోపణ మద్యం సేవిస్తూ దొరికిన పిఈటి, తామే మద్యం సేవిస్తున్నట్టుగా బలవంతంగా లెటర్ రాయించుకున్నాడని ఆరోపిస్తున్న విద్యార్థులు కులం పేరుతో దూషిస్తూ గాయాలు అయ్యేలా చితకబాదిన పిఈటి పాఠశాలలోకి మీడియాకు అనుమతులు లేవంటు బుకాయిస్తున్న పిఈటి, ప్రిన్సిపల్ ఇదేమని అడగడానికి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన టీచర్లు