ముఖ్య సమాచారం
-
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్
-
11వ జిల్లా అదనపు కోర్టు ఎపీపీగా కంభంపాటి రవి నియామకం
-
పాఠశాల విద్యార్థులకు కిట్ల కోసం ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు...
-
భాధిత కుటుంబానికి 10వేలు ఆర్ధిక సాయం చేసిన సర్పంచ్ కోట్ల రఘు
-
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ గా గౌతమి ఎన్నిక
-
గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
-
గ్రీన్ అంబాసిడర్లకు బొబ్బిలి గ్రీన్ బెల్ట్ సొసైటీ వారు ఘన సన్మానం
-
బొబ్బిలి పట్టణంలో ఇంట్లో విరగబూసిన బ్రహ్మ కమలాలు
-
2047 నాటికి నెంబర్ 1కు ఇండియా, ఇండియన్స్: సీఎం చంద్రబాబు
-
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు..!!
వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట నిర్మాణం ఏమైంది కెసిఆర్
Updated on: 2023-07-28 14:34:00
ఖమ్మం:ఏటా గోదావరి వరదలతో భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత పొంగులేటి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.గోదావరి వరద కట్టడికి భద్రాచలం వద్ద సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కరకట్ట హామీ ఏమైందని ప్రశ్నించారు.సర్కారు నిర్లక్ష్యంతో గోదావరి వరద సమయంలో ముంపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.