ముఖ్య సమాచారం
-
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు
-
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.*
-
అలా వేధించే దేశాలు ఏకాకులు అవుతాయి: చైనా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
-
అమెరికాకు భారత్ ఝలక్.. అగ్రరాజ్యం వస్తువులపై అధిక టారిఫ్
-
33 ఏళ్లకే కాంతార నటుడు కన్నుమూత..
-
సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి ఎదురుదెబ్బ
-
జమ్ముకశ్మీర్లో భారీ భారీ ఎన్కౌంటర్.. నలుగురు లష్కరే టెర్రరిస్టుల హతం!
-
ఏపీ ఎడ్సెట్.. రేపే లాస్ట్ డేట్
-
శివాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. 4 గురు కూలీలు మృతి
-
ప్రయాణికులకు అలర్ట్.. ఆరు ప్రధాన నగరాలకు విమానాలు రద్దు..!
వెయ్యి కోట్లతో భద్రాచలం కరకట్ట నిర్మాణం ఏమైంది కెసిఆర్
Updated on: 2023-07-28 14:34:00

ఖమ్మం:ఏటా గోదావరి వరదలతో భారీ ఆస్తి నష్టం,ప్రాణ నష్టం సంభవిస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఖమ్మం మాజీ ఎంపీ,కాంగ్రెస్ నేత పొంగులేటి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు.గోదావరి వరద కట్టడికి భద్రాచలం వద్ద సీఎం కేసీఆర్ రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తామన్న కరకట్ట హామీ ఏమైందని ప్రశ్నించారు.సర్కారు నిర్లక్ష్యంతో గోదావరి వరద సమయంలో ముంపు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.