ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
నిజామాబాద్ ఐటీ టవర్ ప్రారంభం
Updated on: 2023-08-09 09:24:00
నిజామాబాద్లో నిర్మించిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి బుధవారం ఉదయం 10.30కు శంషాబార్ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ వెళ్లనున్నట్లు ఆమె తెలిపారు. ఉదయం 11.15 గంటలకు నిజామాబాద్కు చేరుకొని ఐటీ టవర్ ను ప్రారంభిస్తామని, అనంతరం నిజామాబాద్ నిర్మించిన న్యాక్ బిల్డింగ్, మున్సిపల్అఫీస్, మినీ ట్యాంక్ బండ్తో పాటు రెండు వైకుంఠ ధామాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొని 4 గంటలకు హైదరాబాద్కు తిరిగి బయల్దేరుతామని ప్రకటనలో వివరించారు.