ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
నారాయణపేట పట్టణానికి సమీపంలో కారు ఆటో ఢీ
Updated on: 2023-08-17 11:06:00
నారాయణపేట పట్టణానికి సమీపంలోని పాత కల్లు డిపో ప్రాంతంలో (జాండీస్ షోరూమ్) గురువారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.కారు ఆటో ఢీకొన్నాయి. షోరూం ముందు ఆటో నిలబడి ఉండగా నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న కారు బోల్తాపడి ఢీ కొట్టినట్లు సమాచారం. ఆటో బైరవకొండ గ్రామానికి చెందిందిగా తెలుస్తుంది.