ముఖ్య సమాచారం
-
:సుప్రీంకోర్టులో న్యాయవాది అవతారంలో మమతా బెనర్జీ
-
పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
నారాయణపేట పట్టణానికి సమీపంలో కారు ఆటో ఢీ
Updated on: 2023-08-17 11:06:00
నారాయణపేట పట్టణానికి సమీపంలోని పాత కల్లు డిపో ప్రాంతంలో (జాండీస్ షోరూమ్) గురువారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.కారు ఆటో ఢీకొన్నాయి. షోరూం ముందు ఆటో నిలబడి ఉండగా నారాయణపేట నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న కారు బోల్తాపడి ఢీ కొట్టినట్లు సమాచారం. ఆటో బైరవకొండ గ్రామానికి చెందిందిగా తెలుస్తుంది.