ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
కేసీఆర్ను ఓటమి భయం వెంటాడుతోంది:అర్వింద్
Updated on: 2023-08-22 21:38:00
నిజామాబాద్:గజ్వేల్లో ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.నిజామాబాద్లో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు.భారాస, ఎంఐఎం దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు.మోదీ పాలనతో ముస్లింలకు భద్రత కలిగిందని,భాజపాకి వాళ్ల ఓటింగ్ కూడా పెరుగుతుందని అన్నారు.భాజపాకి ఓటు వద్దనుకుంటే నోటాకు వేయాలని సూచించారు.ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.