ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రిమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కర్నూలు వాసి
Updated on: 2023-09-01 08:23:00
కడప రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు వాసి డాక్టర్ కావ్యశ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తన ఇంటెన్షిప్ నందు పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ కు, తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు కావ్యశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.