ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
రిమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన కర్నూలు వాసి
Updated on: 2023-09-01 08:23:00
కడప రిమ్స్ లో ఎంబీబీఎస్ చదువుతున్న కర్నూలు వాసి డాక్టర్ కావ్యశ్రీ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను తన ఇంటెన్షిప్ నందు పిడియాట్రిక్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ మెడల్ సాధించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందని, తనకు ప్రోత్సాహాన్ని అందించిన తన ప్రొఫెసర్స్ కు, తోటి డాక్టర్లకు, తన కుటుంబ సభ్యులకు కావ్యశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు. కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.