ముఖ్య సమాచారం
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
-
ఏపీలో గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
-
చెన్నై - విజయవాడ వందేభారత్ రైలు నర్సాపురం వరకు పొడిగింపు
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా సమావేశం, కమిటీల ఎన్నిక
Updated on: 2023-04-30 22:35:00
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా పార్వతి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గా కుశ్నపెల్లి తిరుపతి ని జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మాసం రత్నాకర్, వెంకట్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంతం యాదిరెడ్డి, కోల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ జాదవ్ సమక్షంలో ఎన్నుకోవటం జరిగింది. నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పినుమల్ల గట్టయ్య, ఉపాధ్యక్షులుగా కుదురుపాక పోశం, దుర్గం వెంకటస్వామి, హనుమాన్ల శంకర్, పాల్నంది రమేష్, కుష్ణ పల్లి సతీష్. ప్రధాన కార్యదర్శిగా కుష్ణ పల్లి తిరుపతి. జనరల్ సెక్రటరీగా గోర్కటి.సురేష్ కార్యదర్శులుగా మాదాసు శ్రీకాంత్ యాదవ్, వేల్పుల నాగేష్, బర్ల తిరుపతి, పురుషోత్తం గంగులు. కార్యవర్గ సభ్యులుగా షకీల్ ఖాన్, పిట్టల ఈశ్వర్, కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు