ముఖ్య సమాచారం
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
-
టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి
-
ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించేది లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
-
ఇజ్రాయెల్ కౌంటర్ దాడులతో ఇరాన్ అణు కేంద్రాల గుండెతుండి బద్దలైందా..?
-
కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురి గల్లంతు
-
వీరజవాన్ కుటుంబానికి పవన్ రూ.25 లక్షలు ఆర్ధిక సాయం అందజేత
-
బంగాళాఖాతంలో ఉపరతల ఆవర్తనం .. నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు
ఎల్బీనగర్లో ఘోరం.. 11కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి..
Updated on: 2025-06-15 08:20:00

హైదరాబాద్లోని ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు దగ్గర హృదయ విదారక ఘటన జరిగింది. 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఓ మహిళ, పురుషుడు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఓ స్ట్రీట్ డాగ్ (వీధి కుక్క) కూడా చనిపోయింది. సాగర్ రింగు రోడ్డు దగ్గర ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగి మంటలు వచ్చాయి. ఆ సమయంలో స్థానిక ఆలయం దగ్గర ఫుట్పాత్పై పడుకొని ఉన్న ఇద్దరు యాచకులు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.