ముఖ్య సమాచారం
-
జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
-
బాసరలో విషాదం.. ఐదుగురు హైదరాబాద్ యువకుల మృతి
-
కరోనాతో 10 మంది మృతి
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
Updated on: 2025-06-15 21:24:00

బ్రిటన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బీ స్టెల్త్ యుద్ధ విమానం శనివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఇంధనం తగ్గిపోవడం, హిందూ మహాసముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఈ ఘటనతో విమానాశ్రయ వర్గాలు, భారత వాయుసేన (ఐఏఎఫ్) వెంటనే అప్రమత్తమయ్యాయి.