ముఖ్య సమాచారం
-
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
-
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ అణుబాంబు హెచ్చరికలు: ఇరాన్
-
జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కేరళలో అత్యవసరంగా దిగిన బ్రిటన్ యుద్ధ విమానం... కారణం ఇదే!
-
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
-
ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం.. బంగారం ధరలు పెరిగే ఛాన్స్?
-
విమాన ప్రమాదం.. మాకు సంబంధం లేదు: తుర్కియే
-
అత్యంత ధనవంతుల జాబితాలో టాప్ 20లో ఇద్దరు భారతీయులే
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
Updated on: 2025-06-15 21:30:00

TG: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ చింతల్ వాసులుగా గుర్తించారు. వారు బాసర అమ్మవారి దర్శనానికి వచ్చారని పోలీసులు వెల్లడించారు.