ముఖ్య సమాచారం
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
-
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
-
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ అణుబాంబు హెచ్చరికలు: ఇరాన్
-
జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
Updated on: 2025-06-16 09:13:00

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో ఈ నెల 9న చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దానికి రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం విదితమే. అధిక రక్తపోటుతో బాధపడిన సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.