ముఖ్య సమాచారం
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
-
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
-
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ అణుబాంబు హెచ్చరికలు: ఇరాన్
-
జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్..!!
-
నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి
-
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
ఇజ్రాయెల్కు పాకిస్థాన్ అణుబాంబు హెచ్చరికలు: ఇరాన్
Updated on: 2025-06-16 08:54:00

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో, పాకిస్థాన్ తమకు పూర్తి మద్దతు తెలిపిందని ఇరాన్ జాతీయ భద్రతా కౌన్సిల్ సభ్యుడు మొసెన్ రెజాయ్ తెలిపారు. "ఇజ్రాయెల్ టెహ్రాన్పై అణు దాడి చేస్తే, పాకిస్థాన్ వారు ఇజ్రాయెల్పై అణుబాంబు ప్రయోగిస్తామని మాకు స్పష్టం చేశారు" అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ అణుశక్తిని రంగంలోకి దింపుతుందనే చర్చలకు దారి తీస్తున్నాయి.