ముఖ్య సమాచారం
-
రోదసి నుంచి డేగ కన్ను... భారత నిఘా సామర్థ్యానికి కొత్త బలం: మే 18న ఇస్రో ‘రిశాట్-1బి’ ప్రయోగం
-
మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం
-
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు: ప్రధాని మోదీ
-
పెళ్లి ఇంట మృత్యు గంట!...కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం: పవన్ కల్యాణ్
-
షిర్డీ సాయిబాబా మందిరంలోకి పూలదండలు, శాలువాలు బంద్
-
రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
-
పీఓకేలో భారీ పేలుళ్లు, పాకిస్థాన్లోని పలు నగరాల్లోనూ డ్రోన్లు, పేలుళ్లు?
-
రైల్వేలో 9 వేలకు పైగా జాబ్స్.. గడువు తేదీ పొడిగింపు.. వెంటనే అప్లై చేయండి..
-
మన ఎస్-400, బ్రహ్మోస్ మిస్సైల్ స్థావరాలకు ఎలాంటి నష్టం కలగలేదు: సోఫియా ఖురేషి
టీడీపీ పోరాట ఫలితమే గాలికి శిక్ష
Updated on: 2025-05-08 07:42:00

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్రెడ్డికి శిక్ష పడటం టీడీపీ పోరాట ఫలితమేనని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాయపురంలో బుధవారం ఆయన మాట్లాడారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని చంద్రబాబు నాడు అసెంబ్లీలో గళమెత్తారని గుర్తుచేశారు. కేసు దర్యాప్తు, విచారణ అలస్యమైనా న్యాయమే గెలిచిందన్నారు.