ముఖ్య సమాచారం
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
Updated on: 2025-06-16 09:52:00

ఇరాన్లోని పశ్చిమ ఖోరామాబాద్ లోని దాని అండర్ గ్రౌండ్ '' మిస్సైల్ సిటి''పై ఇజ్రాయిల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇరాన్ మిస్సైల్ సిటి నాశనమైంది. మార్చి 2025లో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించేలా ఈ మిస్సైల్ సిటి వీడియోని షేర్ చేసింది. అండర్ గ్రౌండ్లో ఉన్న మిస్సైళ్లను చూపించింది. ఈ ప్రచార వీడియోలో కనిపించిన మిలిటరీ జనరల్స్ని శుక్రవారం దాడుల్లో ఇజ్రాయిల్ హతమార్చింది. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన మార్గదర్శకాలతో ఇజ్రాయిల్ ఎయిర్ఫోర్స్ ఫైటర్ జెట్లు సర్ఫే్జ్ టూ సర్ఫేజ్ క్షిపణుల సాయంతో ఇరాన్ మిస్సైల్ సిటీని ఢీకొట్టింది. శనివారం ఉదయం పశ్చిమ ఇరాన్లోని భూగర్భ క్షిపణి నిల్వ సౌకర్యాన్ని IAF ఫైటర్ జెట్లు ఢీకొట్టాయని ఇజ్రాయిల్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇదే జరిగితే మళ్లీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోలుకోవడానికి కొన్నేళ్ళ సమయం పడుతుంది.