ముఖ్య సమాచారం
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
-
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
-
మరో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: లభ్యమైన రెండు బ్లాక్ బాక్స్లు.. దర్యాప్తులో కీలక పురోగతి
-
ఫార్ములా-ఈ రేస్ కేసు.. మరి కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్
-
ఇరాన్ ''మిస్సైల్ సిటీ''ని నాశనం చేసిన ఇజ్రాయిల్.
మంటలు.. తప్పిన విమాన ప్రమాదం
Updated on: 2025-06-16 12:30:00

జెడ్డా (సౌదీ) నుంచి లక్నోకు వచ్చిన సౌదీ ఎయిర్ లైన్స్ విమానం ప్రమాదం నుంచి బయటపడింది. 250 మంది హజ్ యాత్రికుల విమానం శనివారం రా.10.45 గం.కు జెడ్డా నుంచి బయల్దేరి ఆదివారం ఉ.6.30కు లక్నోలో ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఫ్లైట్ ఎడమ వీల్ నుంచి మంటలు, పొగలు రావడంతో పైలట్ ATCని అలర్ట్ చేశారు. వెంటనే సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైడ్రాలిక్ లీక్ వల్ల ఓవర్ హీట్ అయి ఇలా జరిగినట్లు అధికారులు గుర్తించారు.