ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
-
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
Updated on: 2025-06-17 07:26:00

బ్రాండ్ విశాఖ... కూటమి ప్రభుత్వ ఆలోచన
"విశాఖ అభివృద్ధి బాధ్యత కూటమి ప్రభుత్వానిది. విశాఖ బ్రాండ్ ను పెంచితే ఆకాశమే హద్దుగా ఈ నగరం ఎదుగుతుంది. విశాఖ లాంటి సహజ సిద్ధనగరం రాష్ట్రానికే తలమానికం, రాష్ట్రంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వస్తున్న నగరం ఇది. ముంబైను మించిన స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సివిల్ ఏవియేషన్ యూనివర్సిటి విశాఖలోనే ఏర్పాటు కానుంది. మెట్రో రైల్ ప్రాజెక్టు వస్తుంది. టీసీఎస్, గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయి. డేటా హబ్ , డేటా అనలిటిక్స్ కేంద్రాలు రానున్నాయి. సింగపూర్ నుంచి విశాఖకు సీ కేబుల్ వేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ త్వరలోనే నిర్మితమవుతుంది.” అని చంద్రబాబు వెల్లడించారు.