ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
-
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
Updated on: 2025-06-17 07:36:00

టెహ్రాన్లోని ఇరాన్ ప్రభుత్వ ఛానల్పై ఇజ్రాయెల్ దాడి నిర్వహించింది. దాడి అనంతరం భవనం మంటలలో ధ్వంసమవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ ఛానల్లో పని చేసే ఒక జర్నలిస్ట్ చేతుల మీద రక్తంతో భవనం ముందు రిపోర్టింగ్ చేస్తున్నాడు. ముందుగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో దాడి జరగబోతుందని ప్రకటించి, ప్రజలను అక్కడి నుండి తప్పించమని హెచ్చరించింది.