ముఖ్య సమాచారం
-
ఇజ్రాయెల్ ను ఖాళీ చేయండి: తమ ప్రజలకు చైనా హెచ్చరిక
-
పశ్చిమాసియాలో ఎగరని విమానాలు
-
తక్షణమే టెహ్రాన్ను వీడండి.. భారతీయులకు ఎంబసీ తాజా అడ్వైజరీ
-
వాట్సాప్ లో ఇకపై యాడ్స్!
-
టెహ్రాన్ను వదిలిన 100 మందితో కూడిన భారతీయుల తొలి బృందం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
-
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
Updated on: 2025-06-17 07:41:00

గుడివాడ, : తల్లికి వందనంలో సమస్యలుంటే గ్రీవెన్స్ ద్వారా సచివాలయాల్లో సరిచేసుకోవాలని పురపాలక కమిషనర్ సింహాద్రి సమనోహర్, ఎంపీడీవో విష్ణుప్రసాద్, మండల విద్యా శాఖ అధికారి బి. బాలాజీలు తెలిపారు.
బడిలో చదివే ప్రతి పిల్లవానికి ఈ పథకం వస్తుందని, ఆందోళన వద్దన్నారు. ఒకవేళ అర్హుల జాబితాలో పేర్లు లేకుంటే సచివాలయాల్లో వెల్ఫేర్ కార్యదర్శులను సంప్రదించి వారిచ్చిన దరఖాస్తు పూర్తి చేసి దానిలో 9 అంశాలకు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. దీనిలో కుల ధ్రువీ కరణ పత్రం అత్యవసరం కాదని కేవలం స్టార్ మార్కు ఉన్న అంశాలు మాత్రం తప్పనిసరన్నారు.