ముఖ్య సమాచారం
-
తల్లికి వందనంకు’ కుల ధ్రువపత్రం అవసరం లేదు
-
తగలబడుతున్న టెహ్రాన్ లోని ఇరాన్ ప్రభుత్వ చానెల్
-
మరో ముంబైగా విశాఖ నగరం,,,,చంద్రబాబు
-
గిన్నిస్ రికార్డు సాధిస్తాం : ముఖ్యమంత్రి చంద్రబాబు
-
నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!
-
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
-
కేటీఆర్ను 6గంటలుగా ప్రశ్నిస్తున్న ఏసీబీ
-
'ఆడబిడ్డ నిధి' పథకం కింద త్వరలో నెలకు ₹1,500 అందజేత!
-
పేర్ని నానిపై అరెస్ట్ వారెంట్ జారీ
-
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు.. ఇరాన్ సంచలన ప్రకటన
మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించింది: గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
Updated on: 2025-06-16 20:02:00

విశాఖపట్నం: మత్స్యకారుల మృతి వార్త దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మరియు ఎక్సేంజ్ శాఖ కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం విశాఖపట్నం లోని CM గారి క్యాంపు ప్రోగ్రామ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగాయలంక మండలం గుల్లలమోదకు చెందిన నాగిడి రాము, సంగమేశ్వరానికి చెందిన తమ్ము పోతురాజు అనే మత్స్యకారులు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ధ జరిగిన బోటు ప్రమాదంలో నదిలో గల్లంతై ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.